వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 652 ప్రభుత్వ పాఠశాలల్లో 40 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 79 పాఠశాలలకు ప్రహరీలు అవసరం కాగా 65 అసంపూర్తిగా ఉన్నాయి. మరో 7కు కంచెలు మాత్రమే ఉన్నాయి. దీంతో పాములు, తేళ్ల భయం నెలకొంది.
మోత్కూరు, పల్లెర్ల, రాజపేట, నాగిరెడ్డిపల్లి పాఠశాలల్లోనూ చెత్త, పిచ్చిమొక్కలు, ప్రహరీల సమస్యలున్నాయి. రాజపేటలో 519 మంది విద్యార్థులుండగా, నాగిరెడ్డిపల్లిలో నిర్మాణం కోసం ప్రహరీని పగులగొట్టారు.
Comments
Loading comments...

