Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ బోల్తా

Follow Udayam on Google
babu varun Aug 21, 2026 12:03 PM రాజన్న సిరిసిల్లGeneral
లారీ బోల్తా - Udayam
లారీ బోల్తా పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతరం గ్రామ శివారులో జరిగింది. వివరాల ప్రకారం.. దాచారం రైస్ మిల్ నుంచి సిఎంఆర్ బియ్యాన్ని తీసుకెళ్తున్న లారీ బస్సును తప్పించబోయే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Comments

G
Loading comments...