వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమిగానే స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీకి వెళ్తామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి తెలిపారు . బొబ్బిలి జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే బేబినాయనతో కలిసి మాట్లాడారు.
రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. వైసిపి హయంలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతాయన్నారు.
Comments
Loading comments...

