Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి వై జంక్షన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 14, 2026 9:37 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కూకట్‌పల్లి వై జంక్షన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి - Udayam
కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని విష్ణుప్రియ లాడ్జి ఎదుట ఫుట్‌పాత్ సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయస్సుగల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆదివారం డయల్-112 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ స్వామి గౌడ్ కోరారు.

Comments

G
Loading comments...