Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుట్టు మిషన్ కోసం దరఖాస్తులు చేసుకోవాలి

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 12:01 PM కామరెడ్డిGeneral
కుట్టు మిషన్ కోసం దరఖాస్తులు చేసుకోవాలి - Udayam
బీసీ వర్గానికి చెందిన మహిళలు ఇందిరమ్మ కుట్టు మిషన్ ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని దోమకొండ ఎంపీడీవో మధురిమ తెలిపారు. పేద కుటుంబాలకు చెందిన మహిళలకు 100% సబ్సిడీపై కుట్టు మిషన్ లు ప్రభుత్వం సరపర చేస్తుందని చెప్పారు. వచ్చేనెల 15 లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆమె సూచించారు. ఇట్టి అవకాశాన్ని బీసీ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...