వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్పరి మండలం శంకరబండ శివారులో రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దామోదరమ్మ (76) అక్కడికక్కడే మృతి చెందారు. పత్తికొండ మండలం దేవనబండకు చెందిన ఆమె రామతీర్థం దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆదోని నుంచి మొలగవల్లికి వెళ్తున్న బస్సు ఆమెను ఢీకొట్టింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

