Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 4:04 PM కర్నూలుGeneral
ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు - Udayam
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు పలు ఓపీ, ఓటీ విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, విభాగాల నిర్వహణను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం లేకుండా సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...