Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం.. సరికొత్త రూపం

రవళి దేవి Jul 02, 2026 8:43 AM చిత్తూరు 1 viewsabout 2 hours ago
కుప్పం.. సరికొత్త రూపం - Udayam Digital
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో కుప్పం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే సీఎం పర్యటనలో పరిశ్రమల స్థాపన, రూ.117.75 కోట్లతో ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన జరగనుంది. మౌలిక వసతుల్లో భాగంగా మోక్షవనం శ్మశాన వాటిక, ఆస్పత్రిలో సీటీ స్కాన్ కేంద్రం, పాత బస్టాండ్‌ను ఫుడ్ కోర్టుగా మార్పు చేశారు. కుప్పాన్ని ఆదర్శంగా నిలపడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి.

Comments

G
Loading comments...