వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్ల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పాల్గొని, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం రైతులకు రాయితీపై కందులు, పెసర్ల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

