వార్తలకు తిరిగి వెళ్లండి

రామభద్రపురం, కొమరాడ, కూనేరు దళిత గ్రామాల్లో రాష్ట్రవ్యాప్తంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈనెల 24వ తేదీ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాపై ప్రచారం చేశారు. ఈ కార్యక్రమనికి అందరూ పాల్గొని జయప్రదం చెయ్యాలని ప్రజా సంఘాలు కోరాయి.
Comments
Loading comments...

