Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి భూ వివాదంపై హైకోర్టు తీర్పు

జయ ప్రకాష్ Jul 02, 2026 10:08 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago
కూకట్‌పల్లి భూ వివాదంపై హైకోర్టు తీర్పు - Udayam Digital
హైదరాబాద్ కూకట్‌పల్లిలో 400 ఎకరాల వివాదాస్పద భూమి విక్రయాలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ భూమిపై జరిగే లావాదేవీలన్నీ కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, సంబంధిత శాఖలను కోర్టు ఆదేశించింది.

Comments

G
Loading comments...