వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ కూకట్పల్లిలో 400 ఎకరాల వివాదాస్పద భూమి విక్రయాలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ భూమిపై జరిగే లావాదేవీలన్నీ కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, సంబంధిత శాఖలను కోర్టు ఆదేశించింది.
Comments
Loading comments...

