Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్

Follow Udayam Digital on Google
కిరణ్ కుమార్ Aug 02, 2026 1:47 PM హైదరాబాద్తెలంగాణ
బోనాల పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...