వార్తలకు తిరిగి వెళ్లండి

ఓల్డ్ సిటీలోని బంగారు మైసమ్మ ఆలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు బోనాలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం కేటీఆర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Loading comments...
