Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయిల్‌పాం రైతులకు కేటీఆర్‌ హామీ

నవీన్ రెడ్డి Jul 08, 2026 5:18 AM హైదరాబాద్ 4 viewsabout 1 hour ago
ఆయిల్‌పాం రైతులకు కేటీఆర్‌ హామీ - Udayam Digital
భారాస తిరిగి అధికారంలోకి రాగానే ఆయిల్‌పాం రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హామీ ఇచ్చారు. భూపాలపల్లి జిల్లా రైతుల సమస్యలను తెలుసుకుని ఆయన మాట్లాడారు. ఆయిల్‌పాం సాగుతో వరికంటే అధికాదాయం, తక్కువ నీటి వినియోగం సాధ్యమవుతుందని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలో ఈ సాగును 20 లక్షల ఎకరాలకు విస్తరించడమే కేసీఆర్‌ లక్ష్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...