వార్తలకు తిరిగి వెళ్లండి
ఎమ్మెల్యేలకు నిధుల కటకట

ప్రభుత్వం మారి రెండేళ్లు దాటినా నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీఎఫ్) విడుదల కావడం లేదు. ఎన్నికల హామీలను నెరవేర్చలేక, నిధుల లేమితో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సుమారు రూ.140 కోట్ల నిధులు రావాల్సి ఉండగా సర్కారు నుండి స్పందన లేదు. బడ్జెట్లో కేటాయింపులు ఉన్నా, నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన సాధ్యం కావడం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.
Comments
Loading comments...