వార్తలకు తిరిగి వెళ్లండి

వానాకాలంలో వాగులు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న వంతెనల నిర్మాణంతో ప్రజలు అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి నిలిచిపోయిన వంతెన పనులను పూర్తి చేయాలి. అప్పుడే వరద ముప్పు నుండి ప్రజలకు విముక్తి లభిస్తుంది.
Comments
Loading comments...

