వార్తలకు తిరిగి వెళ్లండి
కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
గతంలో ప్రగతి భవన్లో 150 గదులు, బంగారు కప్బోర్డులు ఉన్నాయని ప్రచారం చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్పై తప్పుడు ప్రచారాలు చేశారని మండిపడ్డారు.
Comments
Loading comments...
