Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫేక్ న్యూస్‌పై కేటీఆర్ కౌంటర్

Follow Udayam on Google
మానస శర్మ Aug 01, 2026 3:35 PM హైదరాబాద్General
ఫేక్ న్యూస్‌పై కేటీఆర్ కౌంటర్ - Udayam
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేశారని ఆరోపిస్తూ, గతంలో ప్రగతి భవన్‌లో 150 గదులు, బంగారు కప్‌బోర్డులు ఉన్నాయని ప్రచారం చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై కూడా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు.

Comments

G
Loading comments...