వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

రాష్ట్రంలో ఎల్నినో వల్ల కరువు పరిస్థితులు వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరించినా ప్రభుత్వం స్పందించడం లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. రిజర్వాయర్లు డెడ్స్టోరేజీకి చేరినా ప్రభుత్వం కోల్డ్స్టోరేజీలో పడుకుందని ఎద్దేవా చేశారు.
వ్యవసాయంపై అవగాహన లేని కాంగ్రెస్ పాలనలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో పడిపోయిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో ప్రజలంతా ప్రభుత్వంపై తీవ్ర అసంతృ
Comments
Loading comments...