వార్తలకు తిరిగి వెళ్లండి
రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉండి గడ్డం ప్రసాద్ గారు కేసీఆర్ అప్పులపై అబద్ధాలు చెప్పడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు రూ.2.80 లక్షల కోట్లేనని ఆర్బీఐ, కాగ్ లెక్కలతో కేంద్రమే పార్లమెంట్లో స్పష్టం చేసిందన్నారు.
కానీ స్పీకర్, ఇతరులు నోటికొచ్చినట్లు రూ.8 నుంచి 10 లక్షల కోట్ల అప్పులంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Comments
Loading comments...

