వార్తలకు తిరిగి వెళ్లండి
ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొట్టుకున్న మూడు కార్లు
రూప దేవి Jun 28, 2026 9:39 AM నల్గొండ 2 viewsabout 1 hour ago
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద జాతీయ రహదారిపై మూడు కార్లు ఒకదానికొకటి ఘోరంగా ఢీకొన్నాయి. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న మరో రెండు కార్లు వేగంగా ఢీకొట్టి నుజ్జునుజ్జయ్యాయి.
ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలవగా, పోలీసులు వాహనాలను తొలగించి హైవేపై ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
Comments
Loading comments...