వార్తలకు తిరిగి వెళ్లండి
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద జాతీయ రహదారిపై మూడు కార్లు ఒకదానికొకటి ఘోరంగా ఢీకొన్నాయి. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న మరో రెండు కార్లు వేగంగా ఢీకొట్టి నుజ్జునుజ్జయ్యాయి.
ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలవగా, పోలీసులు వాహనాలను తొలగించి హైవేపై ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
Comments
Loading comments...

