వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని కల్యాణ్లో ఓ ఆటోడ్రైవర్ నిజాయితీ నెటిజన్ను ఆకట్టుకుంది. నలుగురు ప్రయాణికులు ఉన్నందున నిర్ణయించిన చార్జీ ప్రకారం ఒక్కొక్కరి నుంచి రూ.15 మాత్రమే వసూలు చేశాడు.
డ్రైవర్ పరిస్థితిని చూసిన ప్రయాణికుడు అదనంగా రూ.5 ఇచ్చినా తీసుకోకుండా తిరిగి ఇచ్చేశాడు. ఈ అనుభవాన్ని అతడు రెడిట్లో పంచుకోవడంతో డ్రైవర్ నిజాయితీపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...
