వార్తలకు తిరిగి వెళ్లండి

కశ్మీర్లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో పూర్తి ‘వందే మాతరం’ అనంతరం పూర్తి జాతీయ గీతం ‘జన గణ మన’ ఆలపించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు, కార్యక్రమానికి హాజరైనవారు గౌరవంగా నిలబడి దేశభక్తిని చాటుకున్నారు.
దేశ ఐక్యత, జాతీయ భావాన్ని ప్రతిబింబించిన ఈ దృశ్యాలు ఆకట్టుకున్నాయి.
Comments
Loading comments...

