వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలంలోని కర్రెగుట్టల్లో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పర్యటించారు. అక్కడికి చేరుకున్న డీజీపీకి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Comments
Loading comments...

