Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో 2,564 పీవోపీ గణేశ విగ్రహాలు సీజ్‌

Follow Udayam on Google
Ram Sep 09, 2026 8:41 PM జాతీయంGeneral
కర్ణాటకలో 2,564 పీవోపీ గణేశ విగ్రహాలు సీజ్‌ - Udayam
పర్యావరణం, జలచరాలకు హాని కలిగించే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (PoP) గణేశ విగ్రహాలపై కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చర్యలు చేపట్టింది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు 357 దుకాణాలు, గోదాములను తనిఖీ చేసి 2,564 విగ్రహాలను స్వాధీనం చేసుకుంది. పీవోపీ విగ్రహాల తయారీ, రవాణా, విక్రయాలు, నిమజ్జనంపై ప్రభుత్వం నిషేధం విధించింది.

Comments

G
Loading comments...