వార్తలకు తిరిగి వెళ్లండి

జైనథ్ మండలంలోని కరంజి గ్రామంలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టారు. సర్పంచ్ శైలజ పుచ్చన్న లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్మార్ట్ కార్డులతో రేషన్ సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఏనుగు సూర్యారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

