వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది శ్రీశైలానికి త్వరలోనే భారీగా వరద నీరు పోటెత్తనుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం నిండింది. అక్కడి నుంచి నారాయణపూర్ మీదుగా జూరాలకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఎగువన జోరుగా వర్షాలు కురుస్తుండటంతో ఈ నెలాఖరు లేదా ఆగస్టు తొలివారంలో శ్రీశైలం డ్యామ్కు భారీగా వరద చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...

