Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో మత్తు పదార్థాల విక్రయం: 9 మంది విద్యార్థులు, యువకులు అరెస్ట్

Follow Udayam on Google
sudheer Aug 28, 2026 6:49 PM కరీంనగర్General
కరీంనగర్‌లో మత్తు పదార్థాల విక్రయం: 9 మంది విద్యార్థులు, యువకులు అరెస్ట్ - Udayam
రైలు మార్గంలో మత్తు పదార్థాలు తెచ్చి కరీంనగర్‌లో అమ్ముతున్న తొమ్మిది మంది ముఠా ఆటను అరెస్టు చేసినట్లు రూరల్ ఎసిపి విజయ్ కుమార్ తెలిపారు. బొమ్మకల్ అనుమానితులను అరెస్టు చేసి రూ.6.50 లక్షల హాష్ ఆయిల్, గంజాయి, సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా బిల్లులు ఇచ్చిన మెడికల్ షాపు యజమానితో సహా అందరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.

Comments

G
Loading comments...