Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నగరపాలక సంస్థలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు

Follow Udayam on Google
sudheer Aug 18, 2026 10:16 PM కరీంనగర్General
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు - Udayam
కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. భవన అనుమతుల మంజూరులో తీవ్ర ఆలస్యం, పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారనే ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. అధికారులు పలు కీలక దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...