వార్తలకు తిరిగి వెళ్లండి

మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లను వేగంగా గ్రౌండింగ్ చేసి, రెండో విడతకు అర్హులను ఎంపిక చేయాలని కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు.
మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. చేయూత పెన్షన్ దరఖాస్తులను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, బకాయిపడ్డ షాపుల అద్దెలను మున్సిపల్ నిబంధనల ప్రకారం వెంటనే వసూలు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

