వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్వహించిన దేశవ్యాప్త ‘జైల్ భరో’లో భాగంగా కరీంనగర్ కమాన్ వద్ద ఏఐటీయూసీ, టీయూసీఐ నాయకులు ధర్నా చేపట్టారు.
కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నూతన లేబర్ కోడ్ ప్రతులను దహనం చేశారు. కార్మిక వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని నేతలు హెచ్చరించారు.
Comments
Loading comments...

