వార్తలకు తిరిగి వెళ్లండి

మల్దకల్ మండలం సద్దలోనిపల్లిలోని శ్రీకృష్ణస్వామి ఆలయంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని విశేషంగా అలంకరించి పూజా కార్యక్రమాలు జరిపించారు.
దర్శనానికి వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.
Comments
Loading comments...

