Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెన్సీ నోట్లతో వినాయకుడి అలంకరణ

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 4:46 PM మార్కాపురంGeneral
కరెన్సీ నోట్లతో వినాయకుడి అలంకరణ - Udayam
మార్కాపురం భగత్‌సింగ్‌ కాలనీలోని నూతన వినాయక మండపంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడిని పది రూపాయల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించి భక్తిని చాటుకున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన ఈ అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...