వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ కవి, తెలంగాణ గవర్నర్ జాయింట్ సెక్రటరీ శశికిరణ్ కొమండూరు రచించిన పద్య మహాకావ్యం "శ్రీమద్రామాయణం"తెలుగు విశ్వవిద్యాలయ సాహితి పురస్కారానికి ఎంపికైంది.
పరిపాలన బాధ్యతలను నిర్వర్తిస్తూనే రెండు దశాబ్దాలుగా సాహిత్య సాధన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రూప్ వన్ అధికారులు సత్కరించారు
Comments
Loading comments...

