వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ మండలం కొత్తకోట గ్రామంలో తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శివాలయంలో ఐదు రోజులు ధార్మిక కార్యక్రమాలు ముగిశాయి.
ప్రధానోపాధ్యాయులు తొగట సురేష్ బాబు రామాయణ మహాభారతం భగవద్గీత ప్రవచనాలు భక్తులను కట్టి పడేశాయి. కార్యక్రమంలో సిఐ రాకేష్, మల్లు వెంకటరెడ్డి, దయానంద రెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రన్న లక్ష్మీనారాయణ రెడ్డి సుదర్శన్ రెడ్డి, రామీరెడ్డి, కొత్తకోట ప్రజలు పాల్గొన్నారు
Comments
Loading comments...

