Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తచెరువులో స్మశాన వాటికకు 4 ఎకరాల స్థలం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 07, 2026 6:25 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కొత్తచెరువులో స్మశాన వాటికకు 4 ఎకరాల స్థలం - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, కొత్తచెరువులో దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, సోమవారం ఆదేశాలతో పరిశీలించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 1450లోని స్మశాన వాటికకు 4 ఎకరాల స్థలాన్ని యుద్ధ ప్రాతిపదికన సేకరించినందుకు అధికారులను ఆయన అభినదించారు. అలాగే చుట్టు పెన్సింగ్ వేసి అందుబాటులోకి తేవాలని తెలిపారు.

Comments

G
Loading comments...