వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. గతంలో ప్రకటించిన ప్రకారం గడువు ముగియాల్సి ఉండగా, మరికొంత అవకాశం ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు సుమారు 4.50 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

