Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పెన్షన్ల దరఖాస్తుకు రేపే చివరి తేదీ

Follow Udayam on Google
Uday Bhaskar Sep 14, 2026 11:19 PM రంగారెడ్డిGeneral
కొత్త పెన్షన్ల దరఖాస్తుకు రేపే చివరి తేదీ - Udayam
రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగియనుంది. అందువల్ల అర్హులైన వ్యక్తులు రేపే అప్లై చేసుకోవాలి. ఇప్పటికే దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కాగా క్షేత్రస్థాయి పరిశీలన ఈ నెల 25 నాటికి ముగియనుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే

Comments

G
Loading comments...