వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ అవధాన రంగానికి, తెలుగు పద్య ప్రపంచానికి కొప్పరపు కవులు అందించిన సేవలు అజరామరమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. తెలుగు భాష, సాహిత్య వికాసానికి కొప్పరపు కవులు చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం వార్షికోత్సవము సందర్భంగా విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Comments
Loading comments...

