వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా రావికతము మండలం కొవ్వు గుంట పంచాయతీ పరిధిలో బుడ్డి బంద గిరిజన రెవిన్యూ గ్రామంలో 56 ఆదివాసి గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాము.
మా గ్రామంలో పెద్దేరు రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో 181 ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంది. నీరు విడుదల చేసి నేటికీ నెల రోజులవుతున్న. మా పొలాలకు నీళ్లు రావడం లేదు. పంటలు ఎండిపోయాయి. ఉపాధి పనిలేదు.
Comments
Loading comments...

