వార్తలకు తిరిగి వెళ్లండి

వీర్నపల్లి మండల కేంద్రంలో కోతుల బెడద ఎక్కువ కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు కోతుల బెడ్త నుంచి రక్షించడానికి చర్యలు చేపట్టారు.
డబ్బు పోగు చేసి కోతులు పట్టే వారిని పిలిపించారు. కోతులను పట్టి 100 కిలోమీటర్ల దూరంలో విడిచి పెట్టాలని కోరారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

