వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్ ఆధ్వర్యంలో బీడీ మహిళలకు మరియు వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలని, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నా జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పట్ల అవలంబిస్తున్న తీరును ఎండగట్టాలని ప్రతి మండలంలో బిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

