వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట మండలం కోనాపూర్ PACS కేంద్రంగా రైతులకు యూరియాను ఆన్లైన్ విధానంలో అందించనున్నట్లు ఏఓ ప్రవీణ్కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం 8:45 గంటల నుంచి యూరియా బుకింగ్స్ ప్రారంభమవుతాయని చెప్పారు.
సర్వర్ నెమ్మదించినా, వెబ్సైట్ ఆలస్యంగా తెరుచుకున్నా రైతులు ఓపికగా వేచి ఉండి యూరియా బుక్ చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

