వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ రాజన్న తిప్పాపురం గోశాలలో ఐదు కోడెలు మృతి చెందాయి.
దీంతో బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించి , మీడియాతో మాట్లాడారు.
కోడెలకు గోశాలలో అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.కోడెల మృతి మానవ తప్పిదం ఐతే తప్పక చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.భక్తుల మనోభావాలు చూరగొనే విధంగా సీఎం రేవంత్ పని చేస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

