వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ. ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంతో బస్సులో ప్రయాణికుల ఆర్తనాదాలు వినిపించాయి. క్షతగాత్రులను చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

