వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంపై టవర్ ఏర్పాటు చేయడంతో భక్తుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. దేవస్థాన పరిసరాల్లో టవర్ అందుబాటులోకి రావడంతో మొబైల్ నెట్వర్క్, కమ్యూనికేషన్ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయానికి వచ్చే భక్తులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

