వార్తలకు తిరిగి వెళ్లండి
బ్రేకింగ్ న్యూస్Breaking
కొండగట్టు అంజన్న ఆలయంలో వైభవంగా వరుణ జపం, యాగం

ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావం తొలగి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ, దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో శుక్రవారం వరుణ జపం, వరుణ యాగం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించి, రైతులకు అనుకూలంగా సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో ఈఓ ఎస్. అంజనారెడ్డి, ఏఈఓ హరిహారనాథ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...