వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

