వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ వేలం పాటల ద్వారా రూ. 2.64 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో కొబ్బరికాయల విక్రయ హక్కులు రూ. 48.50 లక్షలకు, కొబ్బరి ముక్కల ఏరివేత హక్కులు రూ. 75 లక్షలకు వ్యాపారులు దక్కించుకున్నారు.
ఆలయ ఈఓ పర్యవేక్షణలో ఈ వేలం ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు. వేలం దక్కించుకున్న వ్యాపారులు నిర్ణీత రుసుముతో పాటు జీఎస్టీ చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

