వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలంలో పంటలు ధ్వంసం చేసిన ఏనుగుల సమస్యపై వార్త ప్రచురితమైంది.వెంటనే స్పందించిన మండల అటవీశాఖ అధికారి మహేంద్రారెడ్డి రైతుల పంటలను పరిశీలించారు.
రైతులు పాసుబుక్కులు తెచ్చి నష్టం వివరాలు తెలియజేస్తే వెంటనే నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

