వార్తలకు తిరిగి వెళ్లండి
కొల్లిపర మండలంలో శుక్రవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. అధిక లోడ్ కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాలతో సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
మండల వ్యాప్తంగా రాత్రి 10 గంటలకు సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

